ఈశాన్య ఢిల్లీ నుంచి షీలా దీక్షిత్‌   | Sakshi
Sakshi News home page

ఈశాన్య ఢిల్లీ నుంచి షీలా దీక్షిత్‌  

Published Mon, Apr 22 2019 3:20 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో ఢిల్లీలో ఒంటరిపోరుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్ధానాలకు గాను ఆరు స్ధానాలకు కాంగ్రెస్‌ తన అభ్యర్ధులను ప్రకటించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement